ಅಯೋಧ್ಯಾ ರಾಮನಿಗೆ ಸ್ವಾಗತ | राम का अयोध्या में स्वागत है | அயோத்தி ராமரை வரவேற்கிறோம் | అయోధ్య రాముడికి స్వాగతం

January 22, 2024
అయోధ్య రాముడికి స్వాగతం

అయోధ్య రామమందిరం ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నెలకొనిఉన్న హిందూ దేవాలయం. ఇది రామ జన్మభూమి, 2020 ఆగష్టు 5న, రామమందిర నిర్మణ ప్రారంభానికి భూమి పూజని భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షించింది. 2024 జనవరి 22న, బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *