new railway projects in Amaravathi Andhra Pradesh

July 25, 2024
5/5 - (1 vote)

విజయవాడ, గుంటూరు రైల్వే లైన్‌లతో ఏపీ రాజధాని అమరావతికి కనెక్టవిటీ కోసం.. ఈ కొత్త రైల్వే లైన్‌ 2017-18లో మంజూరైంది. ప్రధానంగా ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53 కి.మీ. మేర డబుల్‌ లైన్.. అలాగే అమరావతి-పెదకూరపాడు మధ్య 24.5కి.మీ. సింగిల్‌ లైన్‌కు కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 25 కి.మీ. సింగిల్‌ లైన్‌‌‌ను కూడా కలిపితే మొత్తం 106 కి.మీ. మేర కొత్తలైన్‌కు ఆమోదం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *